ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్రం గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలి: శివకుమార్

ABN, First Publish Date - 2020-12-30T17:38:45+05:30

తిరుమల: గోరక్షణ... సంరక్షణ జరగాలని టీటీడీ పాలకమండలి సభ్యుడు శివకుమార్ పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల: గోరక్షణ... సంరక్షణ జరగాలని టీటీడీ పాలకమండలి సభ్యుడు శివకుమార్ పేర్కొన్నారు. అనేక చట్టాలు ఉన్న గోమాతలు కబేలాలకు తరలిపోతున్నాయన్నారు. తెలంగాణలో కబేలాలు మూసివేయ్యాలన్నారు. కేంద్రం గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలన్నారు. గో సడక్ బంద్ పేరుతో జనవరి 8వ తేదీన విజయవాడ జాతీయ రహదారిని దిగ్బoదిస్తామన్నారు. ఎల్బీ నగర్ చౌరస్తాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. పలువురు మఠ, పీఠాధిపతులు కూడా ఈ దిగ్బoధనం కార్యక్రమంలో పాల్గొంటారని శివకుమార్ వెల్లడించారు.

Updated Date - 2020-12-30T17:38:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising