ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘షిప్ యార్డు ఘటనపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలి’

ABN, First Publish Date - 2020-08-03T21:17:06+05:30

విశాఖపట్నం: షిప్ యార్డు ప్రమాద ఘటనపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్ నర్సింగరావు డిమాండ్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: షిప్ యార్డు ప్రమాద ఘటనపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్ నర్సింగరావు డిమాండ్ చేశారు. ఎల్జీ పాలిమర్స్ బాధితులలాగే షిప్ యార్డు బాధితులకు కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలన్నారు. బాధిత కుటుంబ సభ్యులకు హిందూస్తాన్ షిప్ యార్డులో శాశ్వత ఉద్యోగాలు కల్పించాలన్నారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని నర్సింగరావు డిమాండ్ చేశారు.

Updated Date - 2020-08-03T21:17:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising