ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీ తన తప్పులను కరోనాపై నెట్టేస్తోంది: శైలజానాథ్

ABN, First Publish Date - 2020-06-06T17:36:27+05:30

బీజేపీ తన తప్పులను కరోనాపై నెట్టే ప్రయత్నం చేస్తోందని ఏపీ పీసీసీ చీఫ్ శైలజానాథ్ ధ్వజమెత్తారు. కరోనా రాకముందే దేశ అభివృద్ధి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: బీజేపీ తన తప్పులను కరోనాపై నెట్టే ప్రయత్నం చేస్తోందని ఏపీ పీసీసీ చీఫ్ శైలజానాథ్ ధ్వజమెత్తారు. కరోనా రాకముందే దేశ అభివృద్ధి చాలా దెబ్బతిందని గుర్తుచేశారు. దేశ ఆర్థిక రంగాన్ని మోదీ ఘోరంగా దెబ్బతీశారని ఆరోపించారు. రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ పేరుతో కార్పొరేట్‌ సంస్థలకు కట్టబెట్టారని విమర్శించారు. బీజేపీ సంపద సృష్టిదారులతో లేదు, సంపద కలిగినవారితో ఉందని చెప్పారు. గుజరాత్‌, ముంబైలో కరోనా ఉధృతికి నమస్తే ట్రంపే కారణం కాదా? అని శైలజానాథ్ ప్రశ్నించారు.

Updated Date - 2020-06-06T17:36:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising