ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారు: పట్టాభి

ABN, First Publish Date - 2020-05-26T01:31:38+05:30

వైసీపీ అధికారంలోకి వచ్చాక తిరుమలలో అన్యమత ప్రచారం పెరిగిందని టీడీపీ నేత పట్టాభి ఆరోపించారు. మాన్సస్‌ ట్రస్ట్‌ని ఎలా కబ్జా చేశారో చూశామన్నారు. టీటీడీ భూములను వేలం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: వైసీపీ అధికారంలోకి వచ్చాక తిరుమలలో అన్యమత ప్రచారం పెరిగిందని టీడీపీ నేత పట్టాభి ఆరోపించారు. మాన్సస్‌ ట్రస్ట్‌ని ఎలా కబ్జా చేశారో చూశామన్నారు. టీటీడీ భూములను వేలం ద్వారా కబ్జా చేయడానికి.. సీఎం జగన్‌ అనుచరులు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేవాలయాలను టార్గెట్‌ చేశారని, హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. గత బోర్డులపై నిందలు వేయడం టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డికి తగదని పట్టాభి సూచించారు.

Updated Date - 2020-05-26T01:31:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising