ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐదేళ్ల కష్టం.. ఏడాదిలో నాశనం: జ్యోతుల

ABN, First Publish Date - 2020-05-29T08:50:56+05:30

‘రాష్ట్రాన్ని ప్రస్తుతం రాక్షసులు పాలిస్తున్నారు. టీడీపీ ఐదేళ్లలో కష్టపడి సాధించిన అభివృద్ధిని వైసీపీ నేతలు ఏడాదిలోనే నాశనం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘రాష్ట్రాన్ని ప్రస్తుతం రాక్షసులు పాలిస్తున్నారు. టీడీపీ ఐదేళ్లలో కష్టపడి సాధించిన అభివృద్ధిని వైసీపీ నేతలు ఏడాదిలోనే నాశనం చేశారు. ప్రతిపక్షాలను నియంత్రించమే తప్ప.. ప్రజల సంక్షేమం గురించి జగన్‌ ఆలోచించడం లేదు’ అని సీనియర్‌ నేత జ్యోతుల నెహ్రూ విమర్శించారు. టీడీపీ కార్యకర్తలకు ఇబ్బందులు సృష్టించి, తమ వైపు తిప్పుకోవాలని చూస్తున్నారని, వ్యాపారాలు దెబ్బతీస్తున్నారని.. ఇంత విపత్కర పరిస్థితుల్లోనూ కార్యకర్తలు పార్టీ కోసం శ్రమిస్తున్నారని చెప్పారు. పార్టీని వీడుతున్న నేతల్ని మళ్లీ పార్టీలో చేర్చుకోవద్దని గౌతు శిరీష పార్టీ అధినేతకు సూచించారు. 

Updated Date - 2020-05-29T08:50:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising