ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాతో సచివాలయ అధికారి మృతి

ABN, First Publish Date - 2020-08-20T07:01:27+05:30

అమరావతి, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): సచివాలయంలోని పశుసంవర్థక శాఖలో పనిచేస్తున్న సెక్షన్‌ అధికారికి ఇటీవల కరోనా సోకింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బిల్లు 25లక్షలు.. వర్తించని ఈహెచ్‌ఎస్‌ 

అమరావతి, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): సచివాలయంలోని పశుసంవర్థక శాఖలో పనిచేస్తున్న సెక్షన్‌ అధికారికి ఇటీవల కరోనా సోకింది. హైదరాబాద్‌లోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో నెల రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన బుధవారం మృతిచెందారు. సదరు ఆస్పత్రి రూ.25లక్షల బిల్లు వేసింది. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం అందించే ఎంప్లాయీ హెల్త్‌ స్కీమ్‌(ఈహెచ్‌ఎస్‌) వర్తించకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులే ఈ మొత్తం బిల్లు చెల్లించినట్లు సహచర ఉద్యోగులు పేర్కొంటున్నారు. 

Updated Date - 2020-08-20T07:01:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising