ఎస్ఈసీ నియామకంపై 8న సుప్రీం విచారణ
ABN, First Publish Date - 2020-07-05T08:33:11+05:30
రాష్ట్ర ఎన్నికల సంఘం నియామకంపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ, కమిషనర్గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పునర్నియామకంపై రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర
న్యూఢిల్లీ, జూలై 4(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఎన్నికల సంఘం నియామకంపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ, కమిషనర్గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పునర్నియామకంపై రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి దాఖలు చేసిన పిటిషన్లపై ఈ నెల 8న సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది.
Updated Date - 2020-07-05T08:33:11+05:30 IST