ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సంజాయిషీలకే ఢిల్లీ పర్యటన

ABN, First Publish Date - 2020-09-25T08:23:58+05:30

సీఎం జగన్‌కు తన కేసుల భవిష్యత్తు తప్పించి.. రాష్ట్ర భవిష్యత్తు పట్టదని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యనమల 

అమరావతి, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): సీఎం జగన్‌కు తన కేసుల భవిష్యత్తు తప్పించి.. రాష్ట్ర భవిష్యత్తు పట్టదని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. జగన్‌ చేస్తున్న ఢిల్లీ పర్యటనలు కూడా తన భవిష్యత్తు కోసమేనని యనమల వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అరాచకాలు, అవినీతి చేయడం.. ఢిల్లీ వెళ్లి సంజాయిషీలు ఇచ్చుకోవడం... ఇదే జగన్‌ పని అని ఆయన ధ్వజమెత్తారు.


ఇన్నిసార్లు ఢిల్లీ వెళ్లినా కేంద్ర మంత్రులతో కలిసి ఉమ్మడి ప్రెస్‌మీట్‌లు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. కనీసం సీఎం అయినా ప్రెస్‌మీట్‌ పెట్టి కేంద్రాన్ని ఏం అడిగారో ఎందుకు చెప్పలేకపోతున్నారని నిలదీశారు. 


Updated Date - 2020-09-25T08:23:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising