ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాబాయ్.. మోతీమహల్ సంగతేంటి..?: సంచయిత గజపతి

ABN, First Publish Date - 2020-05-24T00:49:19+05:30

విజయనగరంలో మూడు లాంతర్ల స్తంభం తొలగింపుపై దేవస్థానం చైర్‌పర్సన్ సంచయిత గజపతి ట్విట్టర్ వేదికగా స్పందించారు. విజయనగరంలో మూడు లాంతర్ల స్తంభంపై చంద్రబాబు, తన బాబాయ్ అశోక్ గజపతి రాజు కావాలనే తప్పుడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: విజయనగరంలో మూడు లాంతర్ల స్తంభం తొలగింపుపై దేవస్థానం చైర్‌పర్సన్ సంచయిత గజపతి ట్విట్టర్ వేదికగా స్పందించారు. విజయనగరంలో మూడు లాంతర్ల స్తంభంపై చంద్రబాబు, తన బాబాయ్ అశోక్ గజపతి రాజు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ప్రస్తుతం అక్కడ పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని, అవి పూర్తయ్యాక మూడు లాంతర్ల స్తంభాన్ని తిరిగి ప్రతిష్టిస్తారని ఆమె వెల్లడించారు. మాన్సాస్ చైర్మన్‌గా అశోక్ గజపతిరాజు ఉన్నసమయంలో.. విజయనగరం చరిత్ర, సంస్కృతికి ప్రతీక అయిన 1869 నాటి మోతీమహల్‌ను పునరుద్ధరించకుండా ఎందుకు ధ్వంసం చేశారని ఆమె ప్రశ్నించారు. తన బాబాయ్ అశోక్ గజపతి రాజు, చంద్రబాబు దీనిపై వివరణ ఇవ్వగలరా? అని సంచయిత ప్రశ్నించారు. తాతగారైన పీవీజీ రాజుగారి వారసత్వాన్ని ఎందుకు కాపాడలేకపోయారని ఆమె నిలదీశారు.



Updated Date - 2020-05-24T00:49:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising