ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో రాష్ట్రం లేదు: అశోక్‌బాబు

ABN, First Publish Date - 2020-04-02T23:14:17+05:30

సీఎం జగన్ తన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేందుకు ఉద్యోగుల జీతాలు ఆపడం దారుణమని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు దుయ్యబట్టారు. ఉద్యోగుల జీతాల పెంపుపై ఇచ్చిన హామీని జగన్‌ నెరవేర్చలేదన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: సీఎం జగన్ తన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేందుకు ఉద్యోగుల జీతాలు ఆపడం దారుణమని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు దుయ్యబట్టారు. ఉద్యోగుల జీతాల పెంపుపై ఇచ్చిన హామీని జగన్‌ నెరవేర్చలేదన్నారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో రాష్ట్రం లేదని, పెన్షనర్లకు కూడా చెల్లింపులు ఆపే హక్కు జగన్‌కు లేదని హెచ్చరించారు. జగన్ అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రం వెనక్కి వెళ్తోందని, జగన్ ఇచ్చిన జీవో కేవలం రాజకీయంగా లబ్ధి పొందడానికేనని అశోక్‌బాబు విమర్శించారు.

Updated Date - 2020-04-02T23:14:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising