గుట్టుచప్పుడు కాకుండా ఎందుకు అలా చేశారు?: సజ్జల
ABN, First Publish Date - 2020-03-16T21:13:34+05:30
గుట్టుచప్పుడు కాకుండా ఎందుకు అలా చేశారు?: సజ్జల
అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సైందవ పాత్ర పోషించారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఎస్ఈసీ రమేష్ తన పరిధి దాటి వ్యవహరించారని చెప్పారు. కరోనా కారణంగా వాయిదా వేస్తే అందిరిని సంప్రదించి ఉండాల్సిందన్నారు. గుట్టుచప్పుడు కాకుండా వాయిదా నిర్ణయం ప్రకటించడమేంటి? అని ఆయన ప్రశ్నించారు. కావాలనే ఇళ్ల స్థలాల పథకం నిలిపివేయించారని పేర్కొన్నారు.
Updated Date - 2020-03-16T21:13:34+05:30 IST