ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిమ్మగడ్డను తిరిగి నియమించడం హర్షనీయం: శైలజానాథ్‌

ABN, First Publish Date - 2020-05-29T22:23:36+05:30

నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను తిరిగి నియమించడం హర్షనీయమని కాంగ్రెస్ నేత శైలజానాథ్‌ అన్నారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నందునే న్యాయవ్యవస్థ తోసిపుచ్చిందని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను తిరిగి నియమించడం హర్షనీయమని కాంగ్రెస్ నేత శైలజానాథ్‌ అన్నారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నందునే న్యాయవ్యవస్థ తోసిపుచ్చిందని, సీఎం జగన్ ఆలోచన ధోరణిలో తప్పు ఉందని చెప్పారు. సీఎం తన సలహాదారులను మార్చుకోవాలని, ఎన్నికలు జరిగి ఉంటే రాష్ట్రంలో పరిస్థితి తీవ్రంగా ఉండేదని శైలజానాథ్‌ పేర్కొన్నారు.

Updated Date - 2020-05-29T22:23:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising