నిమ్మగడ్డను తిరిగి నియమించడం హర్షనీయం: శైలజానాథ్
ABN, First Publish Date - 2020-05-29T22:23:36+05:30
నిమ్మగడ్డ రమేష్కుమార్ను తిరిగి నియమించడం హర్షనీయమని కాంగ్రెస్ నేత శైలజానాథ్ అన్నారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నందునే న్యాయవ్యవస్థ తోసిపుచ్చిందని
విజయవాడ: నిమ్మగడ్డ రమేష్కుమార్ను తిరిగి నియమించడం హర్షనీయమని కాంగ్రెస్ నేత శైలజానాథ్ అన్నారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నందునే న్యాయవ్యవస్థ తోసిపుచ్చిందని, సీఎం జగన్ ఆలోచన ధోరణిలో తప్పు ఉందని చెప్పారు. సీఎం తన సలహాదారులను మార్చుకోవాలని, ఎన్నికలు జరిగి ఉంటే రాష్ట్రంలో పరిస్థితి తీవ్రంగా ఉండేదని శైలజానాథ్ పేర్కొన్నారు.
Updated Date - 2020-05-29T22:23:36+05:30 IST