ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీ దేశమౌలిక లక్షణాలను నాశనం చేస్తోంది: శైలజానాథ్‌

ABN, First Publish Date - 2020-10-01T20:33:09+05:30

ఆర్ఎస్ఎస్ నిర్ధేశాలకు అనుగుణంగా.. బీజేపీ దేశమౌలిక లక్షణాలను నాశనం చేస్తోందని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: ఆర్ఎస్ఎస్ నిర్ధేశాలకు అనుగుణంగా.. బీజేపీ దేశమౌలిక లక్షణాలను నాశనం చేస్తోందని ఏపీపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌ విమర్శించారు. గురువారం ఆయన మాట్లాడుతూ బీజేపీ వచ్చాక గ్రోత్‌ రేట్‌ పడిపోయిందన్నారు. వ్యవసాయానికి మద్దతు ధర ప్రవేశపెట్టింది కాంగ్రెసేనని అన్నారు. స్నేహితులకి, కావాల్సిన వాళ్లకి ఇవ్వడం కోసం.. వ్యవసాయ బిల్లును బీజేపీ తీసుకొచ్చిందని ఆరోపించారు. రైతులను అదానీ, అంబానీలకు బానిసలుగా చేసే ప్రయత్నం చేసిందని, మోటార్లు బిగించడం అంటే.. రైతు మెడకు ఉరితాళ్లు బిగించడమేనని శైలజానాథ్‌ వ్యాఖ్యానించారు.

Updated Date - 2020-10-01T20:33:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising