ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీలో చేరికపై స్పందించిన సాయిప్రతాప్

ABN, First Publish Date - 2020-12-28T16:56:49+05:30

సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సాయి ప్రతాప్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప : సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సాయి ప్రతాప్ బీజేపీ తీర్థం పుచ్చుకుంటున్నట్లు సోమవారం ఉదయం నుంచి పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన విషయం విదితమే. అంతేకాదు ఇప్పటికే ఆయన ముహూర్తం ఖరారు చేసుకున్నారని కమలనాథులు సునీల్ ధియోదర్, సోము‌ వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి సమక్షంలో సాయి కండువా కప్పుకుంటారని వార్తలు రావడంతో దీనిపై ఆయన స్పందించారు.


తాను బీజేపీలోకి చేరట్లేదని.. ఇవాళ ఉదయం నుంచి వచ్చిన వార్తలన్నీ అవాస్తవాలేనని సాయిప్రతాప్ కొట్టిపారేశారు. తన అల్లుడు మాత్రమే బీజేపీలో చేరుతున్నట్లు సాయిప్రతాప్ వెల్లడించారు. 2016లో టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో పసుపు కండువా కప్పుకున్న ఆయన ప్రస్తుతం అదే పార్టీలోనే కొనసాగుతున్నారు.

Updated Date - 2020-12-28T16:56:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising