ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజధాని గ్రామాల్లో విషాదం

ABN, First Publish Date - 2020-04-10T19:56:02+05:30

గుంటూరు: పోలీసులు వస్తున్నారనే పరిగెడుతూ ఓ వ్యక్తి కింద పడి మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: పోలీసులు వస్తున్నారనే పరిగెడుతూ ఓ వ్యక్తి కింద పడి మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం రాయపూడిలో ఈ ఘటన చోటు చేసుకుంది. రోడ్డుపైకి వచ్చిన షేక్ జాఫర్ అనే వ్యక్తి పోలీసులు వస్తున్నారని పరిగెడుతూ కింద పడి మృతి చెందాడు.




Updated Date - 2020-04-10T19:56:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising