ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శిగా సాధు
ABN, First Publish Date - 2020-03-27T07:41:00+05:30
ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శిగా, వాణిజ్య పన్నుల శాఖ ప్రత్యేక కమిషనర్గా ఐఆర్ఎస్ అధికారి సాధు నరసింహారెడ్డిని నియమిస్తూ...
అమరావతి, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శిగా, వాణిజ్య పన్నుల శాఖ ప్రత్యేక కమిషనర్గా ఐఆర్ఎస్ అధికారి సాధు నరసింహారెడ్డిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆయన విశాఖపట్నం జీఎస్టీ, సెంట్రల్ ఎక్సైజ్ అదనపు కమిషనర్గా పని చేస్తున్నారు. ఆయన డిప్యుటేషన్పై మూడేళ్లపాటు రాష్ట్ర సర్వీసుల్లో కొనసాగుతారు.
Updated Date - 2020-03-27T07:41:00+05:30 IST