ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లాయర్ల కార్పస్‌ నిధికి రూ.100 కోట్లు: సీఎం జగన్‌

ABN, First Publish Date - 2020-05-25T23:02:19+05:30

లాయర్ల కార్పస్‌ నిధికి సీఎం జగన్‌ రూ.100 కోట్లు ప్రకటించారు. నిధుల నిర్వహణ బాధ్యత వారికే అప్పగించాలని జగన్‌ ఆదేశించారు. లా నేస్తం పేరిట ఇప్పటికే న్యాయవాదులను అదుకుంటున్నామని జగన్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: లాయర్ల కార్పస్‌ నిధికి సీఎం జగన్‌ రూ.100 కోట్లు ప్రకటించారు. నిధుల నిర్వహణ బాధ్యత వారికే అప్పగించాలని జగన్‌ ఆదేశించారు. లా నేస్తం పేరిట ఇప్పటికే న్యాయవాదులను అదుకుంటున్నామని జగన్‌ తెలిపారు. 


మరోవైపు తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీలో కాళ్లవాపు వ్యాధి విస్తరించడంపై జగన్‌ ఆరా తీశారు. కాళ్లవాపు వ్యాధిగ్రస్తులను ఆదుకోవాలని, తక్షణం బాధితులకు సరైన వైద్యం అందించాలని అధికారులకు జగన్‌ సూచించారు. కాళ్లవాపు వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు.

Updated Date - 2020-05-25T23:02:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising