ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పశ్చిమ గోదావరి: జిల్లాలో ఖాళీగా తిరుగుతున్న ఆర్టీసీ బస్సులు

ABN, First Publish Date - 2020-05-23T14:43:00+05:30

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలో ఆర్టీసీ బస్సులు ఖాళీగానే తిరుగుతున్నాయి. ఆక్యూపెన్సీ రేటు 17.5 శాతం ఉందని అధికారులు చెబుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలో ఆర్టీసీ బస్సులు ఖాళీగానే తిరుగుతున్నాయి. ఆక్యూపెన్సీ రేటు 17.5 శాతం ఉందని అధికారులు చెబుతున్నారు. సాధారణ రోజుల్లో 75శాతం వరకు ఆక్యుపెన్సీ రేటు ఉండేదని వెల్లడించారు. మొదటి రోజు 109, రెండో రోజు 131బస్సులను జిల్లాలో అధికారులు నడిపారు. క్రమంగా ఓఆర్ పెరుగుతుందని ఆర్టీసీ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 


Updated Date - 2020-05-23T14:43:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising