ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎస్‌వీ బాలమందిరం ట్రస్టుకు రూ.10 లక్షల విరాళం

ABN, First Publish Date - 2020-10-19T07:12:58+05:30

తిరుమలలోని శ్రీవేంకటేశ్వర బాలమందిరం ట్రస్టుకు ఆదివారం రూ.10 లక్షలు విరాళంగా అందింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): తిరుమలలోని శ్రీవేంకటేశ్వర బాలమందిరం ట్రస్టుకు ఆదివారం రూ.10 లక్షలు విరాళంగా అందింది.

హైదరాబాదుకు చెందిన త్రివేణి-కృష్ణవేణి విద్యాసంస్థల డైరెక్టర్లు జగదీష్‌, వీరేంద్ర, వెంకటేశ్వరరావు ఈ విరాళాన్ని చెక్కు రూపంలో టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డికి అందజేశారు. 


Updated Date - 2020-10-19T07:12:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising