ఎస్వీ బాలమందిరం ట్రస్టుకు రూ.10 లక్షల విరాళం
ABN, First Publish Date - 2020-10-19T07:12:58+05:30
తిరుమలలోని శ్రీవేంకటేశ్వర బాలమందిరం ట్రస్టుకు ఆదివారం రూ.10 లక్షలు విరాళంగా అందింది.
తిరుమల, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): తిరుమలలోని శ్రీవేంకటేశ్వర బాలమందిరం ట్రస్టుకు ఆదివారం రూ.10 లక్షలు విరాళంగా అందింది.
హైదరాబాదుకు చెందిన త్రివేణి-కృష్ణవేణి విద్యాసంస్థల డైరెక్టర్లు జగదీష్, వీరేంద్ర, వెంకటేశ్వరరావు ఈ విరాళాన్ని చెక్కు రూపంలో టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డికి అందజేశారు.
Updated Date - 2020-10-19T07:12:58+05:30 IST