ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా బాధితుల కోసం రోబోట్ తయారు చేసిన ఎంపీ ఆదాల అనుచరుడు

ABN, First Publish Date - 2020-04-28T21:48:11+05:30

నెల్లూరు: కరోనా బాధితుల వైద్య సహాయం కోసం ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి అనుచరుడు సయ్యద్ నిజాముద్దీన్ రోబోట్‌ని రూపొందించాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: కరోనా బాధితుల వైద్య సహాయం కోసం ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి అనుచరుడు సయ్యద్ నిజాముద్దీన్ రోబోట్‌ని రూపొందించాడు. మనదేశంలోనే ఇది‌ మొట్టమొదటి కరోనా రోబోట్ కావడం విశేషం. రోగులకి మందులు, ఆహారం, వేడినీళ్లు వంటివి అందించే ఏర్పాటును ఈ రోబోట్ చేస్తుంది. ప్రపంచంలో‌ఎక్కడ ఉన్న వైద్యుడినైనా సంప్రదించే సదుపాయం ఉంది. జేసీ వినోద్ కుమార్‌కి‌ ఆ రోబోట్‌ని వితరణగా నిజాముద్దీన్ అందజేశారు.



Updated Date - 2020-04-28T21:48:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising