ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెళుతున్న లారీలో.. సెల్‌ఫోన్ల దోచేశారు!

ABN, First Publish Date - 2020-09-17T09:51:25+05:30

జాతీయ రహదారిపై సినీఫక్కీలో దోపిడీ జరిగింది. రోడ్డుపై వెళుతున్న కంటైనర్‌ను మరో వాహనంలో వెంబడించిన...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంగళగిరి క్రైమ్‌, సెప్టెంబరు 16: జాతీయ రహదారిపై సినీఫక్కీలో దోపిడీ జరిగింది. రోడ్డుపై వెళుతున్న కంటైనర్‌ను మరో వాహనంలో వెంబడించిన దుండగులు.. కంటైనర్‌ లాకులను కట్టర్‌తో తొలగించి అందులోకి ప్రవేశించారు. రూ.80 లక్షల విలువైన సెల్‌ఫోన్లు కొట్టేశారు. గుంటూరు అర్బన్‌ ఎస్పీ అమ్మిరెడ్డి బుధవారం తెలిపిన వివరాలు.. చిత్తూరు జిల్లా శ్రీసిటీ నుంచి ఎంఐ సెల్‌ఫోన్ల లోడుతో కంటైనర్‌ కోల్‌కతాకు బయలుదేరింది. మంగళవారం అర్థరాత్రి గుంటూరు సమీపంలోకి వచ్చేసరికి గుర్తు తెలియని వ్యక్తులు కంటైనర్‌లోకి చొరబడ్డారు. 49 అట్టపెట్టెల్లో ఉన్న 980 సెల్‌ఫోన్లను దోచుకున్నారు. 

Updated Date - 2020-09-17T09:51:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising