ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గోదావరికి పెరుగుతున్న వరద నీరు

ABN, First Publish Date - 2020-08-13T17:24:24+05:30

గోదావరికి వరద నీరు క్రమంగా పెరుగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప.గో.జిల్లా: గోదావరికి వరద నీరు క్రమంగా పెరుగుతోంది. గత నాలుగు రోజుల నుంచి వరద నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. గోదావరికి వరద పెరుగుతుండడంతో దూరప్రాంత మండల ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు దగ్గర వరద ఉధృతి కొనసాగుతోంది. కాఫర్ డాం వద్ద 24.750 సెంటీమీటర్లకు నీటి మట్టం పెరిగింది. అలాగే పోలవరం గ్రామం వద్ద నీటిమట్టం 10.610 మీటర్లకు చేరింది. అటు కొత్తూరు కాజ్వేపై 5 అడుగుల మేర వరద నీరు వచ్చి చేరింది. దీంతో 19 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 

Updated Date - 2020-08-13T17:24:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising