ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యార్థులకు బియ్యం, చిక్కీ, గుడ్లు పంపిణీ

ABN, First Publish Date - 2020-03-24T09:52:12+05:30

మధ్యాహ్న భోజన పథకం అమల్లో భాగంగా విద్యార్థులకు బియ్యం, చిక్కీ, గుడ్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, మార్చి 23(ఆంధ్రజ్యోతి): మధ్యాహ్న భోజన పథకం అమల్లో భాగంగా విద్యార్థులకు బియ్యం, చిక్కీ, గుడ్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా నేపథ్యంలో ఈ నెల 19 నుంచి 31 వరకు పాఠశాలలు మూసివేసిన దృష్ట్యా గ్రామ వలంటీర్లు, సచివాలయ ఉద్యోగుల ద్వారా వీటి పంపిణీకి పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీచేసింది. ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు కిలో బియ్యం, 4 చిక్కీలు, 8 గుడ్లు ఇస్తారు.ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు కిలోన్నర బియ్యం, 4 చిక్కీలు, 8 గుడ్లు ఇస్తారు. 


Updated Date - 2020-03-24T09:52:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising