ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అక్టోబరు 2న గిరిజన వర్సిటీ శంకుస్థాపన: సీఎం

ABN, First Publish Date - 2020-08-10T10:05:18+05:30

భిన్న సంస్కృతులకు ఆంధ్రప్రదేశ్‌ నిలయమని ముఖ్యమంత్రి జగన్‌ పేర్కొన్నారు. ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివారం ఆయనతోపాటు తెలుగుదేశం పార్టీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చంద్రబాబు, లోకేశ్‌ గిరిజన దినోత్సవ శుభాకాంక్షలు


అమరావతి, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): భిన్న సంస్కృతులకు ఆంధ్రప్రదేశ్‌ నిలయమని ముఖ్యమంత్రి జగన్‌ పేర్కొన్నారు. ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివారం ఆయనతోపాటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు వేర్వేరుగా ట్విటర్లో, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఓ ప్రకటనలో గిరిజనులకు శుభాకాంక్షలు తెలిపారు. గాంధీ జయంతి(అక్టోబరు 2న) రోజే విజయనగరం జిల్లా కురుపాంలో ట్రైబల్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ, పాడేరులో మెడికల్‌ కాలేజీ, ట్రైబల్‌ యూనివర్సిటీలకు శంకుస్థాపన చేస్తున్నామని జగన్‌ ట్వీట్‌ చేశారు.

Updated Date - 2020-08-10T10:05:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising