ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా నివారణ చర్యలపై జగన్‌ సమీక్ష

ABN, First Publish Date - 2020-04-03T21:02:12+05:30

కరోనా నివారణ చర్యలపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఢిల్లీ సదస్సుకు వెళ్లినవారికి పూర్తి పరీక్షలు చేయాలని ఆదేశించారు. ప్రతి దుకాణం వద్ద మార్కింగ్‌, ధరల పెట్టిక పెట్టాలని సూచించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: కరోనా నివారణ చర్యలపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఢిల్లీ సదస్సుకు వెళ్లినవారికి పూర్తి పరీక్షలు చేయాలని ఆదేశించారు. ప్రతి దుకాణం వద్ద మార్కింగ్‌, ధరల పెట్టిక పెట్టాలని సూచించారు. ఈ సందర్భంగా కూలీల క్యాంపుల్లో పరిస్థితులను  జగన్‌ తెలుసుకున్నారు. రాష్ట్రం వెలుపల ఉన్న తెలుగువారికి అన్ని ఏర్పాట్లు చేయాలని, క్వారంటైన్‌, ఐసోలేషన్‌ వార్డుల్లో కనీస వసతులు ఉండాలని జగన్‌ ఆదేశించారు.

Updated Date - 2020-04-03T21:02:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising