ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇదే పని తీరు కొనసాగితే జాగ్రత్త

ABN, First Publish Date - 2020-06-07T09:35:27+05:30

‘‘ప్రభుత్వ భూములను ఆక్రమించుకోవడానికి ఇదేమైనా వాళ్ల అబ్బ జాగీరా? భూము ల సేకరణలో ఎందుకు జాప్యం చేస్తున్నారు? ఇదే పనితీరు కొనసాగితే జాగ్రత్త!’’ అంటూ రెవెన్యూ సిబ్బందిపై స్పీకర్‌ తమ్మినేని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • సిక్కోలులో రెవెన్యూ సిబ్బందిపై తమ్మినేని ఆగ్రహం


శ్రీకాకుళం, జూన్‌ 6(ఆంధ్రజ్యోతి): ‘‘ప్రభుత్వ భూములను ఆక్రమించుకోవడానికి ఇదేమైనా వాళ్ల అబ్బ జాగీరా? భూము ల సేకరణలో ఎందుకు జాప్యం చేస్తున్నారు? ఇదే పనితీరు కొనసాగితే జాగ్రత్త!’’ అంటూ రెవెన్యూ సిబ్బందిపై స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఆగ్రహించారు. శ్రీకాకుళం జిల్లా పొం దూరు మండలంలో లైదాన్‌ రెల్లిగెడ్డ ఎత్తిపోతల పథకాల పనులను పరిశీలించడానికి శనివారం వెళ్లినప్పుడు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘పేదలకు ఇళ్ల స్థలాల సేకరణలో ఇంత జాప్యమా? ఆక్రమణలకు గురైన స్థలాలను ఎందుకు తీసుకోవడం లేదు? ప్రభుత్వ స్థలాలైతే ఖాళీ చేయించడంలో ఎందుకు అంత జాప్యం? చాలా టైమ్‌ ఇచ్చాను. ఇక కుదరదు’’ అంటూ వారిని హెచ్చరించారు.

Updated Date - 2020-06-07T09:35:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising