ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎంను కలిసే అవకాశం లేక పోవడంతో.. వైఎస్ విగ్రహానికి..

ABN, First Publish Date - 2020-07-18T17:42:20+05:30

పెండింగ్ కమిషన్, ఇన్సూరెన్స్ కల్పించాలంటూ రేషన్ డీలర్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: పెండింగ్ కమిషన్, ఇన్సూరెన్స్ కల్పించాలంటూ రేషన్ డీలర్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ విగ్రహాలకు వినతి పత్రాలు ఇచ్చారని మండాది వెంకట్రావు ఎపి రేషన్ డీలర్ల అసోసియేషన్ అధ్యక్షులు చెప్పారు. ఏడు విడతలుగా ప్రజలకు రేషన్ అందించినా.. రెండు విడతలకు మాత్రమే కమిషన్ ఇచ్చారన్నారు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజలకు రేషన్ అందించామని చెప్పారు. కరోనాతో నలుగురు డీలర్లు ప్రాణాలు కోల్పోయారు, మరికొందరు ఆస్పత్రిలో ఉన్నారని పేర్కొన్నారు. కరోనా వారియర్స్‌గా గుర్తించి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. అధికారులను కలిసి విన్నవించినా స్పందన లేదన్నారు. సీఎంను కలిసే అవకాశం లేక పోవడంతో.. వైఎస్ విగ్రహానికి వినతి పత్రాలు అందించామన్నారు. మేము కరోనాతో చనిపోతే...తమ కుటుంబాలకు దిక్కు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్ స్పందించి తమ సమస్యలు పరిష్కారించాలన్నారు. 

Updated Date - 2020-07-18T17:42:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising