ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్ర ప్రజలకు సీఎం వైఎస్ జగన్ వీడియో సందేశం

ABN, First Publish Date - 2020-04-04T22:49:52+05:30

మర్కజ్‌ ఘటనకు మతం ముద్ర వేయడం సరికాదని, కరోనా కాటుకు కుల, మత బేదాలు లేవని సీఎం జగన్‌ చెప్పారు. కరోనా సృష్టిస్తున్న విపత్కర పరిస్థితిలో సీఎం ఏపీ ప్రజలకు వీడియో సందేశాన్ని ఇచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: మర్కజ్‌ ఘటనకు మతం ముద్ర వేయడం సరికాదని, కరోనా కాటుకు కుల, మత బేదాలు లేవని సీఎం జగన్‌ చెప్పారు. కరోనా సృష్టిస్తున్న విపత్కర పరిస్థితిలో సీఎం ఏపీ ప్రజలకు వీడియో సందేశాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన కరోనా కట్టడికి పలు సూచనలు చేశారు. ఇది చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయమని చెప్పారు.


ప్రజలు లాక్‌డౌన్‌ నిబంధనల్ని అతిక్రమించవద్దని ఆయన సూచించారు. సామాజికదూరం పాటిస్తూ కరోనాను తరిమేద్దామని జగన్ పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు ఆదివారం 9 నిమిషాలు లైట్లు ఆపుదామన్నారు. మనమంతా ఒక్కటే అన్న సత్యాన్ని చాటుదామని, వైద్య, పోలీస్‌, పారిశుద్ధ్య కార్మికులకు పూర్తి వేతనాలు అందిస్తామని జగన్‌ ప్రకటించారు. 

Updated Date - 2020-04-04T22:49:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising