ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బిల్లును తిరస్కరించండి

ABN, First Publish Date - 2020-07-19T09:10:00+05:30

రాష్ట్ర ప్రభుత్వం పంపిన మూడు రాజధానుల బిల్లును ఆమోదించకుండా తిరస్కరించాలని గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను ఏపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గవర్నర్‌ను అభ్యర్థించిన శైలజానాథ్‌

అమరావతి, జూలై 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం పంపిన మూడు రాజధానుల బిల్లును ఆమోదించకుండా తిరస్కరించాలని గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను ఏపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్‌ అభ్యర్థించారు. ఈ మేరకు శనివారం ఆయన గవర్నర్‌ బిశ్వభూషణ్‌కు లేఖ రాశారు. రాష్ట్రంలో మూడు రాజధానుల నిర్ణయానికి కాంగ్రెస్‌ పార్టీ వ్యతిరేకమన్నారు. ఇది ఐదు కోట్ల మంది రాష్ట్ర ప్రజల మనోబావాలకు సంబంధించిన అంశమని గవర్నర్‌ దృష్టికి పీసీసీ అధ్యక్షుడు తీసుకువచ్చారు. 

Updated Date - 2020-07-19T09:10:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising