ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీలో కొత్తగా 6,923 కరోనా కేసులు నమోదు

ABN, First Publish Date - 2020-09-28T00:53:36+05:30

ఏపీలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు ఏపీలో కొత్తగా 6,923 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు ఏపీలో కొత్తగా 6,923 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో 45 మంది మృతి చెందారు. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి ఏపీలో 6,75,674కి  కరోనా కేసులు చేరాయి. ఇప్పటివరకు కరోనాతో 5,708 మంది మృతి చెందారు. ప్రస్తుతం ఏపీలో 64,876 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా కరోనా నుంచి 6,05,090 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 56 లక్షల 202 టెస్టుల నిర్వహించారు. 



ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా మరణాలు... ప్రకాశం 8, కృష్ణా 6, గుంటూరు 5, తూర్పుగోదావరి, 4, పశ్చిమగోదావరి జిల్లాలో నలుగురు మృతి చెందారు. అనంతపురం, కడప, కర్నూలు, నెల్లూరు, విశాఖలో ముగ్గురు చొప్పున మృతి చెందారు. చిత్తూరు 2, విజయనగరం జిల్లాలో ఒకరు మృతి చెందారు. ఈ రోజు కొత్తగా తూర్పుగోదావరి జిల్లాలో 1,006, పశ్చిమగోదావరి జిల్లాలో 929, ప్రకాశం 659 కరోనా కేసులు నమోదయ్యాయి.


Updated Date - 2020-09-28T00:53:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising