ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతును రాజును చేయాలనే సంస్కరణలు: సోము

ABN, First Publish Date - 2020-12-28T08:54:58+05:30

రైతును రాజును చేయాలనే లక్ష్యంతోనే ప్రధాని నరేంద్ర మోదీ వ్యవసాయంలో సంస్కరణలు తెచ్చారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంగళగిరి, డిసెంబరు 27: రైతును రాజును చేయాలనే లక్ష్యంతోనే ప్రధాని నరేంద్ర మోదీ వ్యవసాయంలో సంస్కరణలు తెచ్చారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా పెదవడ్లపూడిలో ఆదివారం రైతు సాధికారత మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా వీర్రాజు మాట్లాడుతూ.. రైతాంగ అభివృద్ధి దేశాభివృద్ధిగా బీజేపీ చూస్తోందని అన్నారు. రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు మాట్లాడుతూ.. రాజకీయ లబ్ధికోసం ప్రతిపక్షాలు రైతులను రెచ్చగొడుతున్నాయని విమర్శించారు. 

Updated Date - 2020-12-28T08:54:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising