ట్రిపుల్ ఐటీల్లో 260 రెగ్యులర్ పోస్టుల భర్తీ
ABN, First Publish Date - 2020-06-06T10:25:56+05:30
రాష్ట్రంలోని ఆర్జీయూకేటీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఇడుపులపాయ, నూజివీడు ట్రిపుల్ ఐటీల్లో 260 రెగ్యులర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ నుంచి అనుమతి లభించిందని ఆ యూనివర్సిటీ ఛాన్సలర్, ప్రొఫెసర్ కేసీ రెడ్డి కడపలో
వేంపల్లె, జూన్ 5: రాష్ట్రంలోని ఆర్జీయూకేటీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఇడుపులపాయ, నూజివీడు ట్రిపుల్ ఐటీల్లో 260 రెగ్యులర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ నుంచి అనుమతి లభించిందని ఆ యూనివర్సిటీ ఛాన్సలర్, ప్రొఫెసర్ కేసీ రెడ్డి కడపలో శుక్రవారం పేర్కొన్నారు.
Updated Date - 2020-06-06T10:25:56+05:30 IST