ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దళిత మహిళపై దాడి ఘటనపై ఆర్డీవో విచారణ

ABN, First Publish Date - 2020-06-01T23:28:15+05:30

కోనఉప్పలపాడులో దళిత మహిళపై దాడి ఘటనను అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: జిల్లాలోని కోనఉప్పలపాడులో దళిత మహిళపై దాడి ఘటనను అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. ఘటనపై ఆర్డీవో విచారణ చేపట్టారు. బాధితులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సమయంలో తమకు న్యాయం చేయాలంటూ బాధితులు ఆర్డీవో కాళ్లపై పడ్డారు. ఈనెల 15న దళితమహిళపై శంకర్ రెడ్డి అనే వ్యక్తి దాడి చేశాడు. దీనిపై పెద్ద దుమారం రేగింది. దీంతో అధికారులు విచారణ చేపట్టారు. బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. బాధితులు భయపడాల్సిన పనిలేదని అన్నారు.

Updated Date - 2020-06-01T23:28:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising