ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రవీంద్ర వ్యాఖ్యలు రాజ్యాంగాన్ని కించపరిచేలా ఉన్నాయి: నాగరాజు

ABN, First Publish Date - 2020-08-06T01:30:52+05:30

రవీంద్ర వ్యాఖ్యలు రాజ్యాంగాన్ని కించపరిచేలా ఉన్నాయి: నాగరాజు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: పండుల రవీంద్ర వ్యాఖ్యలు రాజ్యాంగాన్ని కించపరిచేలా ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి మండలి మాజీ సభ్యులు దేవతోటి నాగరాజు విమర్శించారు. రాజ్యాంగాన్ని అవమానించడం అంటే అంబేడ్కర్ ను అవమానించడమే అని ఆయన మండిపడ్డారు.రాజ్యాంగంపై గౌరవం ఉన్న ఏ దళితుడు రవీంద్ర లా మాట్లాడారని నాగరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మెప్పు కోసమే రవీంద్ర జడ్జీలను కించపరిచేలా మాట్లాడారని దేవతోటి నాగరాజు విమర్శించారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని మరిచి, రాజారెడ్డి రాజ్యాంగం అనుసరిస్తే దళితులు తమ గుడిసెకు తామే నిప్పు పెట్టుకున్నట్టే అని దేవతోటి నాగరాజు అన్నారు.  


Updated Date - 2020-08-06T01:30:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising