ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేషన్ చక్కెర, కందిపప్పు రేట్లు పెంపు

ABN, First Publish Date - 2020-06-28T01:47:58+05:30

చౌక ధరల డిపో ద్వారా పంపిణీ చేసే చక్కెర, కందిపప్పు రేట్లు పెరిగాయి. అంత్యోగయ అన్న యోజన కార్డు దారులకు చక్కెర రేట్లు యధాతథంగా ఉంది. అయితే సాధారణ రేషన్ కార్డు దారులకు మాత్రం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: చౌక ధరల డిపో ద్వారా పంపిణీ చేసే చక్కెర, కందిపప్పు రేట్లు పెరిగాయి. అంత్యోగయ అన్న యోజన కార్డు దారులకు చక్కెర రేట్లు యధాతథంగా ఉంది. అయితే సాధారణ రేషన్ కార్డు దారులకు మాత్రం పెరిగిన రేట్లు వర్తించనున్నాయి. కందిపప్పు రేటును రూ.40 నుంచి రూ.67కి ప్రభుత్వం పెంచింది. అలాగే అరకిలో చెక్కర రూ.10 ఉండగా ప్రస్తుతం ఆ ధరను రూ.17కి పెంచారు.

Updated Date - 2020-06-28T01:47:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising