ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పార్లమెంట్‌ను మోదీ బీజేపీ కార్యాలయంగా మార్చారు: రంగారెడ్డి

ABN, First Publish Date - 2020-09-25T20:52:35+05:30

అమరావతి: పార్లమెంట్‌ను ప్రధాని మోదీ బీజేపీ కార్యాలయంగా మార్చారని సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి పేర్కొన్నారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: పార్లమెంట్‌ను ప్రధాని మోదీ  బీజేపీ కార్యాలయంగా మార్చారని సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి పేర్కొన్నారు. నేడు ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. పార్లమెంటులో చర్చ జరగకుండానే వ్యవసాయ బిల్లును ఆమోదించటం అనైతికమన్నారు. కేంద్రం తీరుతో రైతులు తమ పంటను అమ్ముకునే స్వేచ్ఛను కోల్పోయారన్నారు. ప్రధాని మోదీ కార్పోరేట్ వర్గాలకే కొమ్ముకాస్తున్నారని మరోసారి రుజువైందన్నారు. వ్యవసాయ బిల్లును కేంద్రం వెనక్కి తీసుకునే వరకూ తమ పోరాటం కొనసాగిస్తామని రంగారెడ్డి వెల్లడించారు.

Updated Date - 2020-09-25T20:52:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising