ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు రాంకీ సంస్థ విరాళం

ABN, First Publish Date - 2020-04-09T01:02:35+05:30

రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యలకు పలువురు దాతలు ముందుకువస్తున్నారు. కరోనా సహాయచర్యలకు ఏపీ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు రాంకీ సంస్థ విరాళమిచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యలకు పలువురు దాతలు ముందుకువస్తున్నారు. కరోనా సహాయచర్యలకు ఏపీ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు రాంకీ సంస్థ విరాళమిచ్చింది. రూ.3 కోట్ల చెక్కును సీఎం జగన్‌కు రాంకీ సీఈవో గౌతమ్‌రెడ్డి అందజేశారు. రూ.2 కోట్ల విలువైన పీపీఈ కిట్లు కూడా అందిస్తామని రాంకీ సంస్థ పేర్కొంది. సీఎం సహాయ నిధికి మంగళవారం డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ రూ.5 కోట్లు అందించింది. సంస్థ ఉపాధ్యక్షుడు డాక్టర్‌ నారాయణరెడ్డి విజయవాడలోని సీఎస్‌ క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నిని కలిసి చెక్కును అందజేశారు. 

Updated Date - 2020-04-09T01:02:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising