ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పరాకాష్టకు చేరుకున్న వైసీపీ హత్యా రాజకీయాలు: రమేష్ నాయుడు

ABN, First Publish Date - 2020-07-14T17:55:51+05:30

అమరావతి: వైసీపీ హత్యా రాజకీయాలకు పరాకాష్టకు చేరుకున్నాయని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ నాయుడు పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: వైసీపీ హత్యా రాజకీయాలకు పరాకాష్టకు చేరుకున్నాయని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ నాయుడు పేర్కొన్నారు. బీజేపీ నుంచి కార్పొరేట్ అభ్యర్థిగా పోటీ చేసిన నారాయణరావుపై దాడి అమానుషమన్నారు. రాజకీయంగా ఎదిరించలేక రాత్రి సమయంలో అతని ఇంటికి వెళ్ళి కత్తులతో దాడి‌ చేశారన్నారు. నారాయణరావు ఒంటిపై 40 కత్తిపోట్లు దించి చంపాలని యత్నించారన్నారు. బెంగాల్ తరహా దాడులకు తగిన మూల్యం చెల్లిస్తారన్నారు. 

Updated Date - 2020-07-14T17:55:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising