ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆగస్ట్ 5వ తేదీ చరిత్రలో లిఖించదగ్గ రోజు: రమేష్ నాయుడు

ABN, First Publish Date - 2020-08-05T18:32:17+05:30

విజయవాడ: అయోధ్యలో రామమందిరం భూమిపూజ కార్యక్రమం సందర్భంగా విజయవాడ బీజేపీ కార్యాలయంలో పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: అయోధ్యలో రామమందిరం భూమిపూజ కార్యక్రమం సందర్భంగా విజయవాడ బీజేపీ కార్యాలయంలో పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. బీజేపీ యువమోర్చా అధ్యక్షులు రమేష్ నాయుడు టపాసులు కాల్చి.. స్వీట్లు పంపిణీ చేశారు. ప్రపంచలోని హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడు రాముడు పుట్టిన నేలలోనే  రామమందిరం నిర్మాణానికి నేడు భూమి పూజచేయటం శుభతరుణమన్నారు.


ఈ మహాత్కర ఘట్టంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులందరూ సంబరాలు చేసుకుంటున్నారన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా భూమిపూజ చేయటం సంతోషకరమన్నారు. ఆగస్ట్ 5వ తేదీ చరిత్రలో లిఖించదగ్గ రోజు అని పేర్కొన్నారు. తెలంగాణ భద్రాద్రి తరహాలోనే ఒంటిమిట్ట రామమందిరంలో కూడా అధికారికంగా ఉత్సవాలు జరపాలన్నారు. నదుల వద్ద శ్రీరామ హారతులు ఇస్తే భక్తులు ఆనందిస్తారని రమేష్ నాయుడు పేర్కొన్నారు. 

Updated Date - 2020-08-05T18:32:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising