ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా వ్యాప్తి చెందకుండా ప్రజలను రమేష్‌కుమార్‌ కాపాడారు: ఉమ

ABN, First Publish Date - 2020-04-11T00:59:07+05:30

కరోనా వ్యాప్తి చెందకుండా ప్రజలను రాష్ట్ర ఎన్నికల అధికారి రమేష్‌కుమార్‌ కాపాడారని టీడీపీ నేత బోండా ఉమ తెలిపారు. సుప్రీంకోర్టు కూడా రమేష్ కుమార్ నిర్ణయాన్ని ఆమోదించిందన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: కరోనా వ్యాప్తి చెందకుండా ప్రజలను రాష్ట్ర ఎన్నికల అధికారి రమేష్‌కుమార్‌ కాపాడారని టీడీపీ నేత బోండా ఉమ తెలిపారు. సుప్రీంకోర్టు కూడా రమేష్ కుమార్ నిర్ణయాన్ని ఆమోదించిందన్నారు. స్థానిక ఎన్నికల వాయిదాతో సీఎం జగన్ అహం దెబ్బతిందని, వైసీపీ ప్రభుత్వం తనకు లేని అధికారాలతో రమేష్‌పై దొంగ దెబ్బ తీసిందని మండిపడ్డారు. జగన్‌కు తాను అనుకున్నది జరగాలనే మూర్ఖత్వం తప్ప.. ప్రజల యోగ క్షేమాలు పట్టవని బోండా ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2020-04-11T00:59:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising