ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘రమేష్ ఆసుపత్రి, స్వర్ణా ప్యాలెస్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం’

ABN, First Publish Date - 2020-08-14T19:32:21+05:30

విజయవాడ: రమేష్ ఆసుపత్రి, స్వర్ణా ప్యాలెస్ యజమాన్యాల నిర్లక్ష్యం వల్లే అగ్ని ప్రమాదం జరిగినట్టుగా అధికారులు గుర్తించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: రమేష్ ఆసుపత్రి, స్వర్ణా ప్యాలెస్ యజమాన్యాల నిర్లక్ష్యం వల్లే అగ్ని ప్రమాదం జరిగినట్టుగా అధికారులు గుర్తించారు. రమేష్ ఆసుపత్రి ప్రభుత్వ నిబంధనలు పాటించ లేదన్నారు. కోవిడ్ పేషేంట్స్ నుంచి భారీగా డబ్బు వసూలు చేసినట్టు జేసీ శివశంకర్ కమిటీ నివేదిక ఇచ్చింది. అనుమతికి మించి పేషేంట్స్‌ను చేర్చుకున్నట్టు నివేదికలో వెల్లడైంది. రేపు ఫైర్, ఎలక్ట్రికల్, భద్రతపై జేసీ శివశంకర్ కమిటి నివేదికలు అందించనుంది. 

Updated Date - 2020-08-14T19:32:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising