ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాలిటెక్నిక్ విద్యార్థులను పాస్ చేయండి: రామకృష్ణ

ABN, First Publish Date - 2020-08-13T17:05:54+05:30

అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ లేఖ రాశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ లేఖ రాశారు. కరోనా విపత్తు దృష్ట్యా మూడు సబ్జెక్టుల వరకు పెండింగ్ ఉన్న పాలిటెక్నిక్ విద్యార్థులను పాస్ చేసేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మూడు సబ్జెక్టుల బ్యాక్ లాగ్ ఉన్న విద్యార్థులను ఉత్తీర్ణులుగా పరిగణించి, డిప్లమా సర్టిఫికేట్ ఇవ్వాలని నిర్ణయించిందన్నారు. మన ఏపీలో 3 సబ్జెక్టులు పెండింగ్‌లో ఉన్న విద్యార్థులు దాదాపు 17 వేల మంది ఉన్నారన్నారు. తెలంగాణ తరహాలో ఏపీలో కూడా పాలిటెక్నిక్ విద్యార్థులను ఉత్తీర్ణులుగా పరిగణించి డిప్లమో సర్టిఫికెట్లు అందజేయాలని రామకృష్ణ కోరారు.


Updated Date - 2020-08-13T17:05:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising