ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులరైజ్ చేయండి: రామకృష్ణ

ABN, First Publish Date - 2020-09-25T14:52:31+05:30

అమరావతి: సీఎం జగన్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. ప్రభుత్వ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, పార్ట్ టైం లెక్చరర్లను..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: సీఎం జగన్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. ప్రభుత్వ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, పార్ట్ టైం లెక్చరర్లను.. రెగ్యులరైజ్‌ చేసేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. 6 నెలలుగా వీరికి వేతనాలు లేక లెక్చరర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులరైజ్ చేస్తామన్న హామీ అమలుకు నోచుకోలేదన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులలో సాంకేతిక లోపం కారణంగా... గత సంవత్సరంలో వీరికి 10 నెలల వేతనమే విడుదలైందని రామకృష్ణ తెలిపారు.

Updated Date - 2020-09-25T14:52:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising