ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వేరుశనగ రైతులను ఆదుకోవాలి: రామకృష్ణ

ABN, First Publish Date - 2020-12-15T15:32:30+05:30

వేరుశనగ రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఐ నేత రామకృష్ణ డిమాండ్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: వేరుశనగ రైతులను ఆదుకోవాలని కోరుతూ మంగళవారం అనంతపురం జిల్లా వ్యాప్తంగా 2 గంటల పాటు రాస్తారోకో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, రైతు సంఘం రాష్ట్ర నేతలు రావుల వెంకయ్య, పి.రామచంద్రయ్య తదితరులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా అనంతపురం జిల్లాలో పది లక్షల ఎకరాలకు పైగా వేరుశనగ పంట నష్టం జరిగిందన్నారు. వేరుశనగ రైతులకు నష్టపరిహారం తక్షణమే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Updated Date - 2020-12-15T15:32:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising