ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తనకు వైద్యం జరగడం లేదని డాక్టర్ సుధాకర్ లేఖ రాశారు: రామకృష్ణబాబు

ABN, First Publish Date - 2020-05-29T20:06:59+05:30

విశాఖపట్నం: డాక్టర్ సుధాకర్ తనకు వైద్యం జరగడం లేదని లేఖ రాశారని టీడీపీ నేత వెలగపూడి రామకృష్ణబాబు పేర్కొన్నారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: డాక్టర్ సుధాకర్ తనకు వైద్యం జరగడం లేదని లేఖ రాశారని టీడీపీ నేత వెలగపూడి రామకృష్ణబాబు పేర్కొన్నారు. డాక్టర్ రామిరెడ్డి వలన తన కుమారుడికి ఇబ్బంది ఉందని డాక్టర్ సుధాకర్ తల్లి అనితకు ఫోన్ చేసి తెలియజేశారని వెల్లడించారు. సుధాకర్‌కు మతిస్థిమితం లేదని అనడం చాలా విడ్డురంగా ఉందన్నారు. నిమ్మగడ్డ రమేష్‌కు అనుకూలంగా కోర్టు తీర్పు వచ్చిందని తనకు ఆయనే చెప్పారని రామకృష్ణబాబు పేర్కొన్నారు. 



Updated Date - 2020-05-29T20:06:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising