ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుంటూరులో క్రిస్టియన్‌‌ సంఘాల ర్యాలీ

ABN, First Publish Date - 2020-12-06T15:42:11+05:30

క్రిస్టియన్‌లకు కేటాయించిన సమాధుల తోట స్థలం కోసం ఆందోళన చేపట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: క్రిస్టియన్‌లకు కేటాయించిన సమాధుల తోట స్థలం కోసం ఆందోళన చేపట్టారు. క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ మద్దిరాల మ్యానీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. గత ప్రభుత్వంలో గోరంట్లలో 11 ఎకరాల స్థలం కేటాయించిందని, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఆ స్థలం కేటాయింపుకు అడ్డంకులు కలిగిస్తోందని, తక్షణమే స్దలం కేటాయించాలని డిమాండ్ చేస్తూ క్రిస్టియన్ సంఘాలు నిరసన ప్రదర్శన చేపట్టాయి.

Updated Date - 2020-12-06T15:42:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising