ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విజయవాడలో రాజధాని అమరావతికి మద్దతుగా భారీ ర్యాలీ

ABN, First Publish Date - 2020-02-25T22:08:34+05:30

విజయవాడలో రాజధాని అమరావతికి మద్దతుగా జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో టీడీపీ, సీపీఐ, జనసేన, కాంగ్రెస్‌, జేఏసీ నేతలు పాల్గొన్నారు. మహిళలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: విజయవాడలో రాజధాని అమరావతికి మద్దతుగా జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో టీడీపీ, సీపీఐ, జనసేన, కాంగ్రెస్‌, జేఏసీ నేతలు పాల్గొన్నారు. మహిళలు, రైతులు భారీగా ర్యాలీకి తరలివచ్చారు. దీంతో ఏలూరు రోడ్డు  కిక్కిరిసిపోయింది. జై అమరావతి నినాదాలతో విజయవాడ మార్మోగింది. చల్లపల్లి బంగ్లా నుంచి అప్సర సెంటర్‌, బీసెంట్ రోడ్డు, ఏలూరు రోడ్డు మీదుగా ఎస్‌ఆర్‌ఆర్‌ కాలేజీ వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ నినాదాలు చేశారు. ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని.. మూడు రాజధానులు వద్దు.. ఒకే రాజధాని ముద్దు అంటూ నినాదాలు చేశారు. 

Updated Date - 2020-02-25T22:08:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising