ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజమండ్రిలో కలకలం.. తుప్పల్లో దంపతుల మృతదేహాలు

ABN, First Publish Date - 2020-03-27T15:59:31+05:30

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో దారుణం జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమండ్రి : తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో దారుణం జరిగింది. రాజమండ్రిలోని ప్రకాష్ నగర్ పోలీస్‌ స్టేషన్ పరిధిలో దంపతులు అనుమానస్పదంగా మృతి చెందారు. సమీపంలోని తుప్పల్లో కాలిపోయి భార్యభర్తల మృతదేహాలు ఉండటంతో కలకలం రేగింది. ఇది చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించారు. 


కాగా.. సంఘటనా స్థలంలో సూసైడ్ నోట్ ‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఈ ఘటన ఎలా జరిగింది..? ఈ దంపతులు ఎవరు..? ఎవరు ఈ దారుణానికి పాల్పడి ఉంటారు..? అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. త్వరలో ఈ కేసు ఛేదిస్తామని పోలీసులు మీడియాకు వెల్లడించారు.

Updated Date - 2020-03-27T15:59:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising