ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీతానగరం మండలంలో మరో దారుణం

ABN, First Publish Date - 2020-08-03T23:39:25+05:30

సీతానగరం మండలం ములకల్లంక లో దారుణం చోటుచేసుకుంది. ఆస్తి తగాదాలు నేపథ్యంలో పెండ్యాల రవిచంద్ర అనే వ్యక్తి తన నాయనమ్మ పెండ్యాల అలవాలమ్మ, మేనత్త ఉప్పులూరి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమండ్రి: సీతానగరం మండలం ములకల్లంక లో దారుణం చోటుచేసుకుంది. ఆస్తి తగాదాలు నేపథ్యంలో పెండ్యాల రవిచంద్ర అనే వ్యక్తి తన నాయనమ్మ పెండ్యాల అలవాలమ్మ, మేనత్త ఉప్పులూరి అనంత లక్ష్మి లపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ అలవాలమ్మ అక్కడికక్కడే మృతి చెందగా, అనంత లక్ష్మి పరిస్థితి విషమంగా ఉంది. వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-08-03T23:39:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising