ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గోదావరి ఉగ్రరూపం...ముంపులోనే లంక గ్రామాలు

ABN, First Publish Date - 2020-08-22T12:36:15+05:30

ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో భారీగా వరద వచ్చి చేరడంతో గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమండ్రి: ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో భారీగా వరద వచ్చి చేరడంతో గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద మూడో  ప్రమాద హెచ్చరిక  కొనసాగుతోంది. ప్రస్తుతం బ్యారేజీ నీటిమట్టం  18.30 అడుగులకు పెరిగింది. అధికారులు బ్యారేజీ 175 గేట్లు పూర్తిగా ఎత్తివేసి... 19.95 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. గత పది రోజులుగా లంక గ్రామాలు ముంపులోనే ఉన్నాయి. అనేక లోతట్టు గ్రామాలు జలదిగ్బంధంలోనే ఉండిపోయాయి. నాటు పడవల్లోనే వారి రాకపోకలు కొనసాగుతున్నాయి. ఓ వైపు ముంపు భయంతో అల్లాడుతున్న బాధితులకు... పునరావాస కేంద్రాల్లో కరోనా భయం వెంటాడుతోంది.

Updated Date - 2020-08-22T12:36:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising